UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైయస్ఆర్టిపి జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం

 

మన్యం న్యూస్, చండ్రుగొండ, జనవరి 07..మండలంలో మద్దుకూరు గ్రామం లో కుంజా రామకృష్ణ కృష్ణవేణి దంపతుల కుమార్తె శాన్వి ఇటీవలే ప్రమదశాత్తు నీటి తొట్టిలో పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం శనివారం మృతి చెందిన చిన్నారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించి వారికి ప్రగాడ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చండ్రు గొండ మండల క్రైస్తవ ఫెలోషిప్ అధ్యక్షులు ఏసురత్నం, పార్టీ నాయకులు బీరవెల్లి ప్రసాద్, చేపా జోగారావు, వాడే నరసింహారావు తదితరులు  పాల్గొన్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !