మన్యం న్యూస్,అశ్వాపురం:
మణుగూరు మండలం రేగులగండి గ్రామంలో జరుగు శ్రీ భవని లింగమంతుల జాతర ఆలయ కమిటీ అధ్యక్షులు గా అశ్వాపురం మండలానికి చెందిన రమేష్ యాదవ్ ని ఆదివారంఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గ యాదవులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)