UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 నిరుపేద కుటుంభానికి కింటా బియ్యం వితరణ …

మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 09: మండలంలోని పైలట్ కాలనీకి చెందిన ప్రతాపగిరి శంకర్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వీరిది నిరుపేద కుటుంభం కావడం తో పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు ఆదేశాల మేరకు సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కింటా బియ్యాన్ని వితరణగా అందజేశారు. అనంతరం మణుగూరు జడ్పిటీసి పోశంనర్సింహారావు మాట్లాడుతూ అధైర్య పడవద్దని, ఎలాంటి కష్టం వచ్చిన ఎమ్మెల్యే రేగాకాంతారావు, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, వెంకటరెడ్డి, ముద్దంగుల కృష్ణ, వెంకట్రావ్, మేకలరవి, రాంబాబు, నూకారపు రమేష్, యూసఫ్ షరీఫ్, శ్రీను, గుర్రం సృజన, జక్కం రంజిత్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !