UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు

మన్యం న్యూస్. దమ్మపేట జనవరి 09 …తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి ఎ ఐ ఎస్ ఎఫ్ ,ఎ ఐ వై ఎఫ్ వామపక్ష విద్యార్థి,యువజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో చలో ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన ఏఐఎస్ఎఫ్ దమ్మపేట మండల కార్యదర్శి బత్తుల సాయి ,ఏఐవైఎఫ్ దమ్మపేట మండల కార్యదర్శి సుంకుపాక ధర్మ లను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు చేయించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని  అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !