UPDATES  

 విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు

మన్యం న్యూస్. దమ్మపేట జనవరి 09 …తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి ఎ ఐ ఎస్ ఎఫ్ ,ఎ ఐ వై ఎఫ్ వామపక్ష విద్యార్థి,యువజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో చలో ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన ఏఐఎస్ఎఫ్ దమ్మపేట మండల కార్యదర్శి బత్తుల సాయి ,ఏఐవైఎఫ్ దమ్మపేట మండల కార్యదర్శి సుంకుపాక ధర్మ లను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు చేయించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని  అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !