UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 బిజెపి మతోన్మాదా విధానాల పై పోరాడడమే రవీందర్ కి ఇచ్చే ఘన నివాళి

  • బిజెపి మతోన్మాదా విధానాల పై పోరాడడమే రవీందర్ కి ఇచ్చే ఘన నివాళి
    అమరజీవి కామ్రేడ్ రవీందర్ రెండవ వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి- అన్నవరపు కనకయ్య

మన్యం న్యూస్.ములకలపల్లి. జనవరి 09….మతోన్మాద బిజెపి ప్రభుత్వా విధానాలపై ప్రజలు పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు.మండల కేంద్రంలోని చౌవిటిగూడెం గ్రామంలో తానం రవీందర్ స్ధూపం వద్ద అమరజీవి కామ్రేడ్ తానం రవీందర్ రెండో వర్ధంతి సందర్భంగా సోమవారం సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ తానం రవీందర్ మండలంలో పోడు భూముల పోరాటాలలో జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. కరోనా సమయంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ,అదేవిధంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించారాని అన్నారు. రవీందర్ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. మతతత్వ బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దార దత్తం చేస్తున్నా, రాజ్యాంగంలో ఉండబడిన హక్కులను, చట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం పై ఉద్యమాలు, పోరాటాలు ఉదృతం చేయాలని అన్నారు. దేశంలోని లౌకికవాద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,తానం రాంబాబు, రావూజ,పోడియం వెంకటేశ్వర్లు ,నిమ్మల తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !