UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 భద్రాచలం రామాలయంలో ఉద్యోగుల ధర్నా

మన్యం న్యూస్,భద్రాచలం:
భద్రాచలం రామాలయంలో ఉద్యోగులుసోమవారం ధర్నాకు దిగారు. లడ్డూ ప్రసాదం బూజుపట్టిన విషయంలో పోలీసులు, దేవాలయ సిబ్బంది మధ్య వివాదం నడుస్తోంది. లడ్డూ విక్రయశాలను సీజ్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఆలయ సిబ్బంది పోలీసులను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది లడ్డూ కౌంటర్ వద్ద ధర్నా చేపట్టారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !