UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయండి.

మన్యం న్యూస్ ,కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బి రాము అన్నారు. ఈ సందర్భంగా ఆయనమండల పరిధిలోని చిరుమల్ల లో మాట్లాడుతూ ఈనెల 13,14వ తేదీలలో రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహిస్తున్న విద్యా సదస్సుకు ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కే.కే శైలజ పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేస్తారని తెలిపారు.అలాగే ప్రముఖ విద్యావేత్త చుక్క.రామయ్య,మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి.నర్సిరెడ్డి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కే.జంగయ్య ,చావ రవి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు యుటిఎఫ్ కార్యకర్తలు ఎస్. కృష్ణకుమారి, బి.రమేష్, కోటయ్య ,రామారావు ,సంపత్ సురేష్ ,హతిరామ్ ,గణపతి పాల్గొన్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !