మన్యం న్యూస్ ,వాజేడు:
మన్యం న్యూస్ క్యాలెండర్2023ని మండలలో జడ్పిటిసిపుష్పలత, తహసిల్దార్ గూడూరు లక్ష్మణ్, ఎంపీడీవో విజయ, ఎస్సై తిరుపతి రావు లు గురువారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మన్యం న్యూస్ సంచలనాత్మక కథనాలతో ప్రజల ఆదరభిమానాలు సంపాదించుకుంటుందని అన్నారు. పాఠకులకు నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ అతి తక్కువ సమయంలో అత్యధిక పాఠకులను గుండెల్లో నిలిచిపోయిన పత్రిక మన్యం న్యూస్ అని అన్నారు. మన్యం న్యూస్ దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.
