UPDATES  

 కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి…. జడ్పీ సీఈవో విద్యాలత…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ జనవరి 19 : మండల కేంద్రంలో స్థానిక రైతు వేదిక లో గురువారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీ సీఈఓ విద్యాలత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కంటి వెలుగు కార్యక్రమం నిరుపేదలకు వరం లాంటిదన్నారు. మండల ప్రజలు ప్రతి ఒక్కరూ కంటి వెలుగు సదా అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, మెడికల్ ఆఫీసర్ తనుజ, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీఓ తులసీరామ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ , బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !