UPDATES  

 తేనేటి విందుకు హాజరైన విప్,బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

మన్యం న్యూస్,భద్రాచలం:
బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరికేల తిరుపతి రావు శుక్రవారం వారి నివాసంలో ఏర్పాటుచేసిన తేనేటి విందు కార్యక్రమానికి బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మర్యాదపూర్వకంగా కలిసిపుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేక సమావేశమై పలు అంశాల మీద ఆ పార్టీ నాయకులు చర్చించడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !