మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం మండలపరిదిలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ నాయకులు చందా వసంతరావు తల్లి చందా. లక్ష్మమ్మ (103) సంవత్సరాలు వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఆదివారం వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగా. సత్యనారాయణ,పినపాక వ్యవసాయ సహకర సంస్థ డైరెక్టర్ రావుల.కనకయ్య తదితరులు పాల్గొన్నారు
