UPDATES  

 జిఎం ను కలిసిన ఏరియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు…..

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 6: మణుగూరు ఏరియా నూతన జనరల్ మేనేజర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన దుర్గం రాంచందర్ ని ఏరియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు కార్మిక సంక్షేమంలో ఏరియా కీర్తి ప్రతిష్టలను మరింత పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజియం పర్సనల్ రమేష్, బ్రాంచి కార్యదర్శి పీక శంకర్, ప్రచార కార్యదర్శి కోట పాల్, ఎస్సి, ఎస్టీ లైజన్ ఆఫీసర్స్ నరసింహ రావు, సతీష్, ఓ. సి 2 అడిషనల్ మేనేజర్ కళ్యాణ్ రామ్, రామకృష్ణ, అకౌంట్ ఆఫీసర్ రమేష్ , సీత, సెంట్రల్ ట్రెజరర్ రాయలింగు, ఏరియా వైద్య నిపుణులు రమణయ్య, బూర్గుల వెంకట రత్నం, అంతోటి మార్క్స్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !