UPDATES  

 వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నరేగాసుధారాణి…

మన్యం న్యూస్, మణుగూరు/అశ్వాపురం, ఫిబ్రవరి10: అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామంలో వెలిసి ఉన్న వెంకటేశ్వర్లు స్వామిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !