మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి1l..మండలంలోని మోరంపల్లి బంజార గ్రామ పంచాయతీ లోగల ఎస్సీ సేల్ అధ్యక్షులు బర్ల బాబు అన్న బర్ల వీరయ్య మరణించిన విషయం తెలిసి శనివారం బూర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత వారి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు అమెతో పాటు నియోజకవర్గ పరిశీలకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ కైపు లక్ష్మి నారాయణరెడ్డి, గ్రామ కమిటి అధ్యక్షులు కైపు కాగేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు పొందు చిట్టిబాబు, శనగ అప్పారావు, శనగ మల్లేష్, బర్ల బాబు, మూల వెంటకటరామిరెడ్డి, బిజ్జం వెంకటరామిరెడ్డి, గ్రామపెద్దలు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు ఆర్పించారు.