UPDATES  

 గ్రూప్-1 పరీక్షలు రద్దు బిఎస్పి విజయమే.. కంచర్ల సింహాద్రి.. 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం, మార్చి 18

గ్రూప్ -1 పరీక్షల రద్దు బిఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమర నిరాహార దీక్ష చేయడం వలన దక్కిన ఫలితంగా పరీక్షలు రద్దు చేశారని ఇది బిఎస్పి సాధించిన విజయమని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలని మండల బీఎస్పీ కో కన్వీనర్ కంచర్ల సింహాద్రి అన్నారు శనివారం మండలంలోని సీతానగరం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ సెక్టర్ అధ్యక్షులు ధనగం వంశీ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రూప్ పరీక్షలు రద్దు బిఎస్పీ సాధించిన అతిపెద్ద విజయం అని బి ఎస్ పి పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల లక్షణ ఎప్పుడు పోరాటం చేస్తుందని అన్నారు ఇప్పటికైనా సాక్షి పేపర్ లీకేజీ బాధ్యులు నైనా నా వారిపై కఠిన చర్యలు తీసుకొని జనార్దన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కొప్పుల నారాయణ బిఎస్పీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పోడుతూరి రవీంద్ర ప్రసాద్, కనుకు సాగర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !