UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 గ్రూప్-1 పరీక్షలు రద్దు బిఎస్పి విజయమే.. కంచర్ల సింహాద్రి.. 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం, మార్చి 18

గ్రూప్ -1 పరీక్షల రద్దు బిఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమర నిరాహార దీక్ష చేయడం వలన దక్కిన ఫలితంగా పరీక్షలు రద్దు చేశారని ఇది బిఎస్పి సాధించిన విజయమని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలని మండల బీఎస్పీ కో కన్వీనర్ కంచర్ల సింహాద్రి అన్నారు శనివారం మండలంలోని సీతానగరం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ సెక్టర్ అధ్యక్షులు ధనగం వంశీ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రూప్ పరీక్షలు రద్దు బిఎస్పీ సాధించిన అతిపెద్ద విజయం అని బి ఎస్ పి పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల లక్షణ ఎప్పుడు పోరాటం చేస్తుందని అన్నారు ఇప్పటికైనా సాక్షి పేపర్ లీకేజీ బాధ్యులు నైనా నా వారిపై కఠిన చర్యలు తీసుకొని జనార్దన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కొప్పుల నారాయణ బిఎస్పీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పోడుతూరి రవీంద్ర ప్రసాద్, కనుకు సాగర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !