UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం పాల్గొన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది

 

మన్యం న్యూస్, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, కరకగూడెం మండలాల్లో గల ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్‌ దుర్గా భవాని, డాక్టర్‌ సింధూజ ఆధ్వర్యంలో వైద్య అరోగ్య సిబ్బంది భారీగా ర్యాలీలో పాల్గొని అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు వివరించారు. అలాగే వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలప్తె ఆరోగ్య అవగాహన కల్పించారు. దోమల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. లార్వా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా, మురికి గుంటలు ఏర్పడ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం ” డ్రైడే-ఫ్రైడే” గా పాటించాలని వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌ వైజర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు , ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !