UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 ఏటూరునాగారం నుంచీ ఖమ్మంకు బస్ సర్వీస్ ను ఏర్పాటు చేయాలి*

మన్యం న్యూస్ మంగపేట.
ఏటూరునాగారం నుండి ఖమ్మం వరకు బస్ సర్వీస్ ను ఏర్పాటు చేయాలని మణు గూరు బస్ డిపో మేనేజర్ కు రాజుపేట గ్రామ స్తులు విన్నపం చేశారు.మంగపేట మండలం రాజుపేట గ్రామంలో మంగ ళవారం నిర్వహించిన దివ్యాం గులకు రాయితి బస్ పాస్ ల కార్యక్రమంకు వచ్చిన మణు గూరు బస్ డిపో మేనేజర్ స్వామికి వినతిపత్రం అంద జేశారు.రాజుపేట చుట్టుపక్కల గ్రామలలో ఉన్న ప్రజలు విద్యా ర్థుల ఎక్కువగా ఖమ్మం వెళ్తున్నారని ఖమ్మంలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్నందున ప్రజలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో ఏటూ రునాగారం నుంచి ఖమ్మం రెండు బస్ లు ఉండేవి కరోనా సమయంలో వాటిని రద్దుచేశారని.అలా రద్దు చేసిన సర్వీస్ లను తిరిగి పున: ప్రారంభించా లని కోరారు.ఈ సందర్బంగా రాజుపేటకు వచ్చిన డిపో మేనేజర్ స్వా మిని శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్య క్రమం తెలంగాణ రాష్ట్ర విక లాంగుల సమితి అధ్యక్షు లు జానపట్ల జయరాజు,బోడ ప్రసాద్,కే నరసింహరావు,ఎర్ర శ్రీధర్,వికలాంగుల బస్ పాస్ ఇంచార్జి చేరుకురి ఉపేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్డి యుసాఫ్,కేఎస్ నారా యణ,పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !