UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 వివోఎల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.. సిఐటియు అధ్యక్షురాలు చిలకమ్మా

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 17::
ఐకెపి వివో ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మండల అధ్యక్షురాలు చిలకమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని లక్ష్మీనగరం ఎస్బిఐ బ్యాంకు ముందు నిర్వహిస్తున్నటువంటి సమ్మె 31 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివో ఏల కనీస కోరికలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు గత 20 సంవత్సరాలుగా గ్రామ దీపికలుగా పనిచేస్తూ బ్యాంకు లింకేజీ లోన్స్ రికవరీ చేపించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రభుత్వం పట్టించకపోవడం బాధాకరమని వారికి కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం వివో ఏల సమస్యలపై స్పందించేంతవరకు సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో వివోఏలు నాగరాజు వెంకటేశ్వర్లు కుమారి లక్ష్మీ పద్మ వెంకట నరసమ్మ తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !