UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 తెల్లంని మర్యాదపూర్వకంగా కలిసిన యాదవ సంఘం సభ్యులు

 

తెల్లంని మర్యాదపూర్వకంగా కలిసిన యాదవ సంఘం సభ్యుల.

మన్యం న్యూస్ భద్రాచలం:-భద్రాచలం యాదవ సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కైవసం చేసుకున్న సందర్భంగా మంగవారం తెల్లం వెంకట్రావుని పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం యాదవ సంఘం సభ్యులు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు వారితో మాట్లాడుతూ,భద్రాచలం యాదవ సంఘం భవన నిర్మాణానికి త్వరలోనే సుమారు 50 లక్షల రూపాయలతో యాదవ సంఘం భవన్ కి ఏర్పాటుకి కృషి చేస్తానని అదే విధంగా యాదవ సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.అదే విధంగా భద్రాచలంలో అంతర్భాగంగా ఉండి ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపడం,భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవాలయం అభివృద్ధి,గోదావరి వరద నివారణకు కరకట్టల నిర్మాణం చేయడం వంటి విషయాలపై కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి హామీ ఇవ్వాలని యాదవ సంఘం నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం యాదవ సంఘం ప్రెసిడెంట్ జెట్టి రామకృష్ణ యాదవ్,వైస్ ప్రెసిడెంట్ గోసుల శ్రీనివాస్ యాదవ్,యాదవ సంఘం సీనియర్ నాయకులు రాసాల నరసయ్య,జంగిలి సంపత్ యాదవ్ తో పాటు యాదవ సంఘం యూత్ నాయకులు గోళ్ళ గణేష్,సాని ముత్యాలరావు,అశోక్,గోళ్ళ రామకృష్ణ,బాసు బోయిన అజయ్,సాయి,జక్కుల అజయ్,రాంబాబు,శ్రీను,సైదులు,రామకృష్ణ మొత్తం 50 మంది సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !