UPDATES  

 ఎమ్మేల్యే మెచ్చకు అభినందలు తెలిపిన బిఆర్ఎస్ మండల కమిటి….

ఎమ్మేల్యే మెచ్చకు అభినందలు తెలిపిన బిఆర్ఎస్ మండల కమిటి….

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 22: అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎమ్మేల్యే మెచ్చ నాగేశ్వరరావును కేసీఆర్ ప్రకటించటంతోనే బిఆర్ఎస్ గెలుపుకు పునాది వేసినట్లు అయిందని చండ్రుగొండ బిఆర్ఎస్ మండల కమిటి స్పష్టం చేసింది. మంగళవారం ఎమ్మేల్యేను మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువను కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, దారా వెంకటేశ్వరరావు(ధారాబాబు), నల్లమోతు వెంకటనారాయణ, మేడా మోహన్ రావు , భూపతి రమేష్, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, బడికల శ్రావణ కుమార్, గడ్డం శ్రీను, మద్దిరాల చిన్నపిచ్చయ్య, సయ్యద్ గఫార్మియా, ఉగ్గం శ్రీను, మంద అనిల్, ఆళ్లకుంట నాగరాజు, పాండ్ల అంజనరావు , చిన్నలక్ష్మణారావు, జానకిరాములు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !