UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ఎమ్మేల్యే మెచ్చకు అభినందలు తెలిపిన బిఆర్ఎస్ మండల కమిటి….

ఎమ్మేల్యే మెచ్చకు అభినందలు తెలిపిన బిఆర్ఎస్ మండల కమిటి….

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 22: అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎమ్మేల్యే మెచ్చ నాగేశ్వరరావును కేసీఆర్ ప్రకటించటంతోనే బిఆర్ఎస్ గెలుపుకు పునాది వేసినట్లు అయిందని చండ్రుగొండ బిఆర్ఎస్ మండల కమిటి స్పష్టం చేసింది. మంగళవారం ఎమ్మేల్యేను మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువను కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, దారా వెంకటేశ్వరరావు(ధారాబాబు), నల్లమోతు వెంకటనారాయణ, మేడా మోహన్ రావు , భూపతి రమేష్, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, బడికల శ్రావణ కుమార్, గడ్డం శ్రీను, మద్దిరాల చిన్నపిచ్చయ్య, సయ్యద్ గఫార్మియా, ఉగ్గం శ్రీను, మంద అనిల్, ఆళ్లకుంట నాగరాజు, పాండ్ల అంజనరావు , చిన్నలక్ష్మణారావు, జానకిరాములు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !