UPDATES  

 గేట్‌వే ఆఫ్‌ ఇండియా సమీపంలో బోటు కలకలం..!..

ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలోని అరేబియా సముద్రంలో అనుమానాస్పద బోటు కలకలం సృష్టించింది. ముంబై పోలీసుల పెట్రోలింగ్ బృందం బోటును స్వాధీనం చేసుకున్నారు. ఆ బోటులో తమిళనాడుకు చెందిన ముగ్గురు మత్స్యకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముగ్గురి నుంచి ఎలాంటి ఆయుధాలు లభ్యం కాకపోవడంతో తీవ్రవాద ఘటనకు అవకాశం లేదని పోలీసులు పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !