పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ ‘ఓజీ’. డివివి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఆల్రెడీ 75 శాతం షూటింగ్ని పూర్తి చేసుకుంది. అయితే, తాజాగా నిర్మాత డివివి సోషల్ మీడియాలో ఓజీ కొత్త పోస్టర్ గురించి పవన్ ఫ్యాన్స్తో ఫన్నీగా చాట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ నాడు విడుదల కాబోతుంది.