UPDATES  

 పథకాల అమలు గురించి నిర్ణయించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది: సుప్రీంకోర్టు

పథకాల అమలు గురించి నిర్ణయించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. చిన్నారులు ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌‌ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరించిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఏదైనా విధానం లేదా పథకాన్ని అమలుచేయమని న్యాయస్థానాలు రాష్ట్రాలను ఆదేశించలేవని తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !