ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం వారు ఫీనిక్స్ వెంకటేశ్వర నిలయం అతిథి గృహానికి వచ్చారు. మంగళవారం తిరుమలలో బస చేసి, మరుసటి రోజు ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో వారు పాల్గొననున్నారు.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)
ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం వారు ఫీనిక్స్ వెంకటేశ్వర నిలయం అతిథి గృహానికి వచ్చారు. మంగళవారం తిరుమలలో బస చేసి, మరుసటి రోజు ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో వారు పాల్గొననున్నారు.