UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 నేడు పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం….రేగా కాంతారావు.

నేడు పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం….
– రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు: నేడు మణుగూరు గిరిజన భవన్ నందు ఉదయం 9 గంటలకు పినపాక నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం తెలిపారు. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, సొసైటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యూత్ అధ్యక్షులు సోషల్ మీడియా అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు 7 మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు తప్పనిసరిగా అధిక సంఖ్యలో పాల్గొని పినపాక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని అయన కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !