UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఈ కారు సింగిల్‌ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్‌ మొబిలిటీ స్టార్టప్‌ ప్రవేగ్‌ డైనమిక్స్‌ విద్యుత్‌ ఎస్‌యూవీ ‘డిఫైనీ’ మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లో ఆడి ఈ-ట్రాన్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూసీ వంటి విద్యుత్‌ కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్న ఈ ఎస్‌యూవీ ధరను రూ.39.5 లక్షలుగా నిర్ణయించింది. . ఆడీ ఈ-ట్రాన్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈక్యూసీ మోడళ్ళకు పోటీగా సంస్థ ఈ నయా మోడల్‌ను ఆవిష్కరించింది.

ఈ నయా మోడల్‌ కోసం ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ఆరంభించింది. బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి అందచేయనున్నట్లు ప్రవైగ్‌ చీఫ్‌ స్ట్రాటజీ అధికారి రామ్‌ ద్వివేది తెలిపారు. బ్యాటరీ రీచార్జితో 500 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు 402 బీహెచ్‌పీల శక్తినివ్వనున్నదన్నారు. ఆఫ్‌రోడ్‌ మిలిటరీ వెర్షన్‌ ఎస్‌యూవీ వీర్‌ను కూడా కంపెనీ లాంఛనప్రాయంగా పరిచయం చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !