UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 ఈ కారు సింగిల్‌ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్‌ మొబిలిటీ స్టార్టప్‌ ప్రవేగ్‌ డైనమిక్స్‌ విద్యుత్‌ ఎస్‌యూవీ ‘డిఫైనీ’ మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లో ఆడి ఈ-ట్రాన్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూసీ వంటి విద్యుత్‌ కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్న ఈ ఎస్‌యూవీ ధరను రూ.39.5 లక్షలుగా నిర్ణయించింది. . ఆడీ ఈ-ట్రాన్‌, మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈక్యూసీ మోడళ్ళకు పోటీగా సంస్థ ఈ నయా మోడల్‌ను ఆవిష్కరించింది.

ఈ నయా మోడల్‌ కోసం ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ఆరంభించింది. బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి అందచేయనున్నట్లు ప్రవైగ్‌ చీఫ్‌ స్ట్రాటజీ అధికారి రామ్‌ ద్వివేది తెలిపారు. బ్యాటరీ రీచార్జితో 500 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు 402 బీహెచ్‌పీల శక్తినివ్వనున్నదన్నారు. ఆఫ్‌రోడ్‌ మిలిటరీ వెర్షన్‌ ఎస్‌యూవీ వీర్‌ను కూడా కంపెనీ లాంఛనప్రాయంగా పరిచయం చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !