UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఢిల్లీలో మరో హత్య సంచలనం

ఢిల్లీలో మరో హత్య సంచలనం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తను భార్య హత్య చేసింది. భర్తను కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. ఆపై భర్త మృతదేహాన్ని 22 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. ఆపై కుమారుడితో కలిసి భర్త శరీర భాగాలను పడేసేందుకు నిందితురాలు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పాండవ్​ నగర్​లో భర్తను హత్య చేసి త్రిలోక్​పురికి చెందిన ఓ వ్యక్తిని కుమారుడితో కలిసి ఆయన భార్య హత్య చేసింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు పూనమ్​, ఆమె కుమారుడు దీపక్​ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. మృతుడిని అంజన్ గాస్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. నిందితులు పాలిథీన్ బ్యాగుల్లో మృతుడి శరీర భాగాలు తరలిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించాయని పోలీసులు చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !