UPDATES  

 పౌర హక్కుల పై అవగాహన కార్యక్రమం

పౌర హక్కుల పై అవగాహన మన్యం న్యూస్ నవంబర్ 30 వాజేడు. మండలంలో కుంగాల గ్రామపంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీ గ్రామం లో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా తహసిల్దార్ గూడూరు లక్ష్మణ్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దళితుల పై వివక్ష , దళితుల హక్కులను హరించడం, వంటి సమస్యలు దళిత సమాజం పైన ప్రభావితం చూపించాయి.పౌర హక్కులు రక్షించుకునేందుకు హక్కులపై అవగాహన అవసరం అని తహసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !